ఉమ్మడి నల్గొండ జిల్లాలో తగ్గిన కరోనా కేసులు

-

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం 27 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలో 25 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్ భౌతిక దూరం పాటించాలని వైద్య అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news