నల్లగొండ జిల్లాలో ఒక్క రోజే 8 మంది మృతి

-

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఒక్కరోజే వేర్వేరు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. రాజంపేట మండలంలో ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దామచర్ల మండలం బొత్తలపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామంలో గుండెపోటుతో యువకుడు మృతి చెందగా చింతపల్లి మండలం గొల్లగూడెంలో వ్యక్తి దారుణ హత్య, చౌటుప్పల్ మండలంలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version