చింతపల్లి మండలం విరాట్నగర్ కాలనీ మహంకాళి దేవాలయంలో అమ్మవారి పాదాల వద్ద సోమవారం ఓ వ్యక్తి తల నరికి పెట్టిన ఘటనలో మృతుడి వివరాలు తెలిశాయి. సూర్యాపేట జిల్లా పాలకీడు సమీపంలోని శూన్యపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్గా గుర్తించినట్లు సమాచారం. మతిస్థిమితం లేని జయేందర్ నాయక్ ఏడాది క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి దేవాలయ ప్రాంతంలో బిక్షాటన చేస్తున్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
‘తల లేని మొండెం’.. వివరాలు లభ్యం
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కాంగ్రెస్-బీజేపీ కలిసి పని చేయాలి.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల వరకే రాజకీయాలు అని ఇప్పుడు దేశ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని...
Anji N -
ప్రజ్వల్ రేవణ్ణకు జూన్ 24 వరకు జ్యుడిషియల్ కస్టడీ
అత్యాచారం, వేధింపుల కేసులకు సంబంధించి సస్పెండ్ అయిన జనతాదళ్ (సెక్యులర్) నేత,...
Anji N -
అందంగా ఉండేందుకు ముఖానికి కాక్టెయిల్ ట్రీట్మెంట్.. ట్రెండ్ సెట్ చేస్తున్న ఫేషియల్
అందంగా ఉండేందుకు పార్లర్స్లో ఏవేవో చికిత్సలు, పేషియల్స్ డవలప్ చేస్తున్నారు. బొటాక్స్,...