మెదక్ విద్యార్థులకు గమనిక.. నేడే చివరి రోజు

-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీలో చేరడానికి తుది గడువును నేటికి(చివరి రోజు) పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ కళాశాల కోఆర్డినేటర్ సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, ఐఐటీ, పాలిటెక్నిక్ అర్హత ఉన్న విద్యార్థులు దూరవిద్యలో చేరాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version