రంగారెడ్డి: కరీంగూడలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి

-

కిసర మండలంలోని కరీంగూడ గ్రామంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం దళిత బందుపథకం అమలులో భాగంగా జరిగిన సర్వేలో పాల్గొని దళిత కుటుంబాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా, ఎంపీటీసీలు, సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version