Nalgonda: కత్తితో దాడి చేసిన కేసులో నిందితులకు రిమాండ్

-

రామన్నపేట మండలం మల్లన్నగుట్ట జాతరలో ఇంద్రపాలనగరంకు చెందిన సింగనబోయిన మధు, మల్లేష్ లను కత్తితో పొడిచి గాయపరిచిన నిందితులను రిమాండ్ కు పంపించినట్లు ఎస్ఐ ఎం.లక్ష్మయ్య తెలిపారు. ఇంద్రపాలనగరంకు చెందిన మధు, మల్లేష్, బోనగిరి సాయి కుమార్‌లకు మధ్య గత కొంత కాలంగా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకొని సాయికుమార్ తన స్నేహితులతో కలిసి ఈ ఇద్దరిపై దాడి చేసి గాయపర్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version