మెదక్ : ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరు స్పాట్ డెడ్

-

accident
accident

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ జాతీయ రహదారిపై టిప్పర్ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన పల్లపు పెంటయ్య (65) ఇస్నాపూర్ భారత్ పెట్రోల్ పంపు వద్ద టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Read more RELATED
Recommended to you

Exit mobile version