మెదక్: లోక్ అదాలత్‌లో 1530 కేసులు పరిష్కారం

-

మెదక్ కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా 8వ అదనపు జిల్లా ఇంచార్జి న్యాయమూర్తి పి.రాజు, జూనియర్ సివిల్ జడ్జి రిట లాల్ చంద్ పాల్గొన్నారు. 1530 కేసులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకు కేసులలో 30లక్షల18 వేలు తిరిగి పొందారు. ఆక్సిడెంట్ కేసులలో 39లక్షల 61 వేల నష్టపరిహారం పొందారు. రాజీ మార్గమే రాజ మార్గమని కక్షి దారులకు సూచించారు. కోర్ట్ చుట్టూ తిరగొద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version