చికిత్స పొందుతూ బాలుడి మృతి

-

నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామానికి చెందిన దొడ్డ బోయిన నాగరాజు కవిత దంపతుల కుమారుడు యశ్వంత్ నకిరేకల్‌లో ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్ సెల్ ఫోన్ కావాలని తల్లిదండ్రులు అడగగా వారు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యశ్వంత్ గత సంవత్సరం డిసెంబర్ 20న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు యశ్వంత్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తుండగా మంగళవారం మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version