కరీంనగర్ : యువతి ఆత్మహత్య

-

ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన యువతి (19) ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. టిబి వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version