వరంగల్ : నేడు భూపాలపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే గండ్ర

-

భూపాలపల్లి MLAగండ్ర వెంకటరమణ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ఉ.9:30కు గణపురం మండలం పరుశురాంపల్లి గ్రామంలో భూపాలపల్లి నుంచి హన్మకొండ వయా(పరుశురాంపల్లి) RTC బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సా.5గం. టేకుమట్ల మండలంలోని బుర్ణపల్లిలో గట్టుమల్లన్న ఆలయంలో, వెలిశాలలోని శివకేశవాలయంలో శివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం చిట్యాల మండలంలో శివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version