కరీంనగర్: ‘రేపు ఉద్యోగ మేళా’

-

KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి.శ్రీలక్ష్మి, టీఎస్‌కేసీ సమన్వయకర్త సీహెచ్ శోభారాణి తెలిపారు. టీఎస్‌కేసీ, మాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మేళాలో పలు బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో 2018 నుంచి 2021 వరకు ఉత్తీర్ణులు అర్హులన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version