Warangal: ములుగు ఘటనలో మరో ఇద్దరు మృతి

-

ములుగు జిల్లా కేంద్రం జంగాలపల్లి శివారులోని ఎర్ర గట్టమ్మ దేవాలయం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఘటనా స్థలంలో చెలమల కిరణ్(16), బోల్లే అజయ్(12), కౌసల్య(60), డ్రైవర్ తున్కి జాని(23) మృతిచెందగా, ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బోల్లే రసూల్(46), బొల్లే వెన్నెల(23) మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version