జాతీయ స్థాయి పోటీలకు నల్గొండ జిల్లా విద్యార్థులు

-

నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన తైక్వాండో ఇంటర్ కాలేజియేట్ సెలక్షన్స్ పోటీలలో NLGకు చెందిన అమన్ అతీక్ బేగ్ 58 కేజీలు, అంబటి ప్రణీత్ 80 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచారు. మార్చి 21 నుండి 24 వరకు కేరళలో జరిగే ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు ఎంపిక కావడంతో కోచ్ యూనుస్ కమాల్ సంతోషం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వారు స్పెషల్ కేటగిరీ కింద తైక్వాండోను చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version