జాగ్రత్త.. వరంగల్ జిల్లాలో నకిలీ నోట్ల చలామణి..!

-

నర్సంపేట పట్టణంలో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. నర్సంపేట అంబేద్కర్‌ సెంటర్‌లో ఒక స్వీట్‌ షాప్‌లో ఓవ్యక్తి రూ.200 నోటు ఇచ్చి స్వీట్లు కొనుగోలు చేశాడు. షాప్ యజమానికి అనుమానం వచ్చి అసలు నోటుతో పోల్చి చూసి నకిలీదిగా గుర్తించాడు. అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగా, వెంటనే నోటు ఇచ్చిన వ్యక్తి కోసం తన సీసీ కెమెరాలో పరిశీలించాడు. హెల్మెట్‌ ధరించి ఉండడంతో గుర్తించలేకపోయామని బాధితుడు తెలిపాడు

Read more RELATED
Recommended to you

Exit mobile version