వరంగల్ : ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం’

-

తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలు, ఈ ప్రాంత సమస్యలు అణువణువున తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, MLA పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version