యాదాద్రి: లక్ష్మీ నరసింహ స్వామి ఆదాయం వెల్లడి

-

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం భక్తులు వివిధ రూపాల్లో 100రూ. టికెట్ల దర్శనం ద్వారా, కొబ్బరికాయ విక్రయం ద్వారా, విఐపి దర్శనం ద్వారా, అన్నదానం విరాళాల ద్వారా, వేద ఆశీర్వచనం ద్వారా, సుప్రభాత సేవ ద్వారా, వాహన పూజ ద్వారా, యాద ఋషి నిలయం ద్వారా, పాత గుట్ట ద్వారా స్వామివారి ఖజానాకు రూ.8,51,814 ఆదాయం వచ్చినట్లు ఈవో గీతారెడ్డి శుక్రవారం వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news