Job Notification ఈఎస్‌ఐలో ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్‌!

-

UPSC Job Notification : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూ్రెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 151 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈఎస్‌ఐసీ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 సెప్టెంబర్‌ 2 చివరి తేదీ. నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. జాబ్స్‌ నోటిఫికేషన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

UPSC Job Notification | UPSC జాబ్స్‌ నోటిఫికేషన్‌
  • విద్యార్హతలు– దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పాస్‌ కావాలి.
  • అనుభవం– ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలో అకౌంట్స్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్‌
  • పబ్లిక్‌ రిలేషన్‌ విభాగాల్లో కనీసం 3 ఏళ్లు అనుభవం ఉండాలి.
  • వయస్సు– 35 ఏళ్లు.
  • దరఖాస్తు ఫీజు– రూ.25.
  • ఎంపిక విధానం– రాతపరీక్ష, ఇంటర్వ్యూ
  • పరీక్షా విధానం– పరీక్ష రెండు గంటలు ఉంటుంది.

అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/  వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేయాలి.
దరఖాస్తు ఫామ్‌ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు సబ్మిట్‌ చేసిన తర్వాత అప్లికేషన్‌ ఫామ్‌ ప్రింట్‌ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version