ఈ పిచ్చి తల్లి కి demonetisation అంటే తెలియదు మోడీ గారు

-


నరేంద్ర మోడీ గారు ఒకసారి ఇటు చూడండి.. పాపం పిచ్చితల్లి demonetisation అంటే తెలియదామెకు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం మాండ్ర గ్రామంలో ఒక తల్లి చనిపోయేముందు తన చావు ఖర్చు కోసం తాను సంపాదించి దాచుకున్న డబ్బును తన దిండులో ఉన్నట్లు తన కొడుకుకు చూపుతూ కన్నుమూసింది. మానవసంబంధాలను చూపించేది ఈ సంఘటన. ఏ తల్లి అయినా చనిపోయిన తరువాత కూడా సంతానానికి భారం కాకూడదని కోరుకుంటుంది. తల్లీ లక్ష్మమ్మా…నీకు జోహార్..

దురదృష్టం ఏమిటంటే ఆ తల్లికి మోదీజీ గారు ₹500 నోట్లు రద్దు చేసినట్లు తెలియకపోవడం…
credits : సోషల్‌ మీడియ

Read more RELATED
Recommended to you

Exit mobile version