టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా…

-

ఈరోజు జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా సౌత్ ఆఫ్రికా తో తలపడుతుంది ఈ వన్డేకి కె ఎల్ రాహుల్ సారథ్యం  వహిస్తున్నాడు. తొలి వన్డేలో భారత్ దక్షిణాఫ్రికా పై విజయం సాధించగా రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా విజయం సాదించాయి . దీంతో సిరీస్ 1-1 తో సమము కాగా ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా కప్పు కొట్టాలని రాహుల్ నేతృత్వంలోని టీమిండియా భావిస్తుంది. భారత్ ఇప్పటివరకు 2018 లో మాత్రమే దక్షిణాఫ్రికా పై గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఈరోజు రజత్ పాటీదర్ వన్డేలో అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నాడు.గాయం కారణంగా రుతురాజ్ దూరం కాగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కి విశ్రాంతి ఇచ్చారు. వీరిద్దరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్ మరియు రజత్ పాటిదర్ ఆడుతున్నారు.

 

ఇండియా టీం:

సంజు శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, KL రాహుల్(w/C), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

 

సౌత్ ఆఫ్రికా టీం :రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్ (w),డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్,నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్హెండ్రిక్స్

Read more RELATED
Recommended to you

Latest news