తమను మోసం చేసిన వాడి కోసం హిజ్రాల ఆందోళన

-

తమపై దౌర్జన్యం చేసి లక్ష రూపాయల నగదుని లాక్కెళ్లినవాడిని అరెస్ట్ చేయాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు శనివారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు. ఒకే సారి 30 మందితో తమ ఇళ్ల వద్దకు వచ్చి దాడి చేసి సొమ్ముని దొంగలించారని పేర్కొన్నారు. ఓ రౌడీషీటర్ కత్తులతో బెదిరించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హిజ్రాల డబ్బులు లాక్కెళ్లిన రౌడీషీటర్ గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. పోలీసు అధికారులు వారికి సర్ధిచెప్పడంతో హిజ్రాలు ఆందోళన విరమించారు.

Read more RELATED
Recommended to you

Latest news