కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి సర్వదర్శనం కోసం ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 7 గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ భక్తులకు టోకెన్లను జారీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, టైం స్లాట్, దివ్య, ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారికి హుండీ ద్వారా 3.59కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
తిరుమల.. భక్తుల రద్దీ సాధారణం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరు :ప్రియాంక గాంధీ
లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు...
Ganesh -
T 20 :టీమిండియా జింబాబ్వే టూర్ షెడ్యూల్ ఇదే !
5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది.ఈ పర్యటన...
Ganesh -
ఆ పిటిషన్ను కొట్టివేయడం కేసీఆర్కు చెంప పెట్టులాంటింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
Ganesh -