రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలవనున్నారు. వ్యవసాయ సంస్కరణలపై రూపొందించిన నివేదికను రాష్ట్రపతికి అందించనున్నారు. సాయంత్ర 5గంటలకు ఈ భేటీ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం.
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ!
-
Previous article
Read more RELATEDRecommended to you
IPL 2024 : చెలరేగిన స్టబ్స్..లక్నో టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో...
Ganesh -
ఆ బిల్లులను తక్షణమే నిలుపుదల చేయాలి : చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు...
Ganesh -
త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు : రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన...
Ganesh -