-

భీమవరంలో దారుణం జరిగింది. భీమవరం పట్టణంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కాలేజీ బస్సులో వెళ్తున్న ఓ విద్యార్థిపై మద్యం మత్తులో దాడి చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ.. నారాయణ కాలేజీ కి సంబంధించిన బస్సులో ఓ విద్యార్థి కూర్చున్నారు.

 

అందులో ఆడవాళ్లు కూర్చున్నారా లేదా మగవాళ్ళు కూర్చున్నారా తెలియదు కానీ… బయట నుంచి ఓ మందు బాబు దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన భీమవరం పోలీసులు.. ఆ యువకుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news