KA పాల్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు KA పాల్. ఏవియేషన్ గురించి రామ్మోహన్ నాయుడుకి ఏమీ తెలియదని తెలిపారు. గతంలో చిన్న ఘటనలు జరిగితేనే దానికి బాధ్యత వహించి తమ పదవులకు చాలా పెద్ద వాళ్లు రాజీనామా చేశారని పేర్కొన్నారు.

ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయడం లేదు? అని నిలదీశారు KA పాల్. ప్రధాన మంత్రి ఆయన బదులు మరొకరిని ఏవియేషన్ మినిస్టర్ గా నియమించాలన్నారు KA పాల్.