కాకినాడ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. దింతో స్పాట్ లోనే ఇద్దరు మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-11-at-10.01.07-AM.jpeg)
అటు ఈ ప్రమాదంలో కారు… నుజ్జు నుజ్జు అయింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. భీమవరం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.