టిక్ టాక్ బాటలో చైనాకు షాక్ ఇవ్వనున్న మరికొన్ని కంపెనీలు

-

భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు చైనా తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక చైనా కంపెనీలు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం సహా ఆర్మీ తీరుతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. పదుల కొట్లలో వినియోగదారులు ఉన్న టిక్ టాక్ ఇప్పుడు తమ వ్యాపారాన్ని భారీగా నష్టపోయి ఇక చైనా నుంచి శాస్వతంగా వెళ్ళిపోయే ఆలోచనలో ఉంది అని అంటున్నారు.

china apps ban

ఇప్పుడు ఆ సంస్థ బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి. అలీ బాబా కు చెందిన బిగ్ బాస్కెట్ కూడా చైనా నుంచి తప్పుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. చైనా కేంద్రంగా పని చేస్తున్న యాపిల్ తయారి పరిశ్రమ కూడా దక్షిణ కొరియా కు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కీలక సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు ఈ మేరకు చర్చలు జరుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version