జగన్ పై ఉన్న ఆగ్రహం కారణంగానే భారీ మెజార్టీ తో గెలుపు: ఆదిరెడ్డి వాసు

-

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు ఆదిరెడ్డి వాసు. కార్పొరేషన్ కార్యాలయం వరకు మూడు పార్టీల కార్యకర్తల తో భారీ ఎత్తున ర్యాలీ ని ఆది రెడ్డి వాసు నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. రాజమండ్రి చరిత్ర లో లేని విధంగా నా నామినేషన్ కు కార్యకర్తలు తరలివచ్చారు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు.

 ప్రభుత్వం పై ఉన్న ఆగ్రహం ఇవాళ నామినేషన్ సందర్భంగా కనిపించింది అని అన్నారు. 50 వేలు పైగా మెజార్టీతో కూటమి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నాను అని ఆదిరెడ్డి వాసు అన్నారు. సీఎం జగన్ పై ఉన్న ఆగ్రహం కారణం గానే భారీ మెజార్టీ తో గెలుస్తాను అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news