పాక్‌ ఆర్మీకి షాక్ ఇచ్చిన తాలిబాన్స్.. వాళ్లు దొంగలంటూ !

-

పాక్‌ ఆర్మీకి షాక్ ఇచ్చిన తాలిబాన్స్.. వాళ్లు దొంగలంటూ ప్రకటించారు. పాక్‌ ఆర్మీకి సహకరించొద్దని వెల్లడించారు ఆఫ్ఘనిస్తాన్‌ నేతలు.. పాక్‌ ఆర్మీ ఆటలో మనం పావులు కావొద్దని కోరారు. పస్తూన్‌ తెగల వారికి ఈ మేరకు తాలిబన్‌ సూచనలు చేసింది.

Afghan leaders say they will not cooperate with the Pakistani army

పాక్‌ ఆర్మీ చేసేది జీహాద్ కాదు.. వాళ్లు దొంగలు అంటూ పేర్కొంది తాలిబాన్‌. దింతో పాకిస్థాన్ ఒంటరి అయిపొయింది. అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్ అయ్యాడు. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో భారత్ మిస్సైల్ అటాక్ చేసింది. సురక్షిత ప్రాంతానికి షెహబాజ్ తరలించారు. కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం అందుతోంది. అజ్ఞాతంలోకి పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ వెళ్ళాడు.

Read more RELATED
Recommended to you

Latest news