Air India Plane Crash Video: కుప్పకూలిన ఎయిరిండియా విమానం… గుజరాత్ మాజీ సీఎం ?

-

Air India Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కుప్పకూలింది ఎయిరిండియా విమానం. మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో కుప్పకూలింది విమానం. ఈ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది… గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

Air India Plane Crash Former Gujarat CM Vijay Rupani Among Passengers Aboard
Air India Plane Crash Former Gujarat CM Vijay Rupani Among Passengers Aboard

ఎయిర్‌ ఇండియా AI-171 విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాద విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. మంటలను 9 ఫైర్ ఇంజిన్లు అదుపు చేస్తున్నాయి. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news