తిరుమల శ్రీవారి సర్వదర్శనాలకు 10 గంటల సమయం

-

తిరుమల వెళ్ల భక్తులకు బిగ్‌ అలర్ఠ్. తిరుమల శ్రీవారి దర్శనాలకు 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఉన్న 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 10 గంటల సమయం పడుతోంది.

10 hours for Tirumala Srivari Sarvadarsha

అటు నిన్న ఒక్క రోజునే 58908 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే… 19549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.23 కోట్లుగా నమోదు అయింది.

  • తిరుమల ….23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 10 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58908 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 19549 మంది భక్తులు
  • హుండీ ఆదాయం 3.23 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news