తిరుమల శ్రీవారి దర్శనాలకు 8 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.…. తిరుమలలో 06 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అలాగే… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనం కు 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 80871 మంది భక్తులు దర్శించుకున్నానరు. 24257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే.. హుండీ ఆదాయం 3.78 కోట్లుగా నమోదు అయింది.

Regular darshans at Tirumala Srivari Temple from tomorrow

కాగా….స్థానిక దర్శన టికెట్ల జారీలో మార్పులు చేసింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 4వ తేదీ రథసప్తమి కారణంగా ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారం స్థానికులు దర్శనం కల్పిస్తున్నారు టిటిడి పాలక మండలి అధికారులు. ఈ నెల 4వ తేదీకి బదులుగా 11వ తేదీన స్థానిక దర్శనం కల్పించనున్నారు టీటీడీ అధికారులు. ఇక ఈ నె 9వ తేదీన స్థానిక దర్శనం భక్తులకు టోకెన్లు జారి చెయ్యనుంది టిటిడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version