BREAKING: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్..బరిలో నిలపనున్నారు.

Alapati Rajendraprasad Para Battula Rajasekhar are the tdp mlc candidates

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ ఉండనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది టీడీపీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రకారమే… అధికారిక ప్రకటన విడుదల చేసింది టీడీపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version