ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ !

-

AP High Court rejects bail petitions of YCP leaders: ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది ఏపీ హైకోర్టు.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీమంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసింది ఏపీ హైకోర్టు.

AP High Court rejects bail petitions of YCP leaders

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో.. తలశిల రఘురాం, అప్పరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్, సహా ఇతర వైసీపీ నేతల పిటిషన్లు రిజెక్ట్ చేసింది ఏపీ హైకోర్టు. దింతో ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు.. తిరస్కరించిన తరుణంలో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే కేసు పై సుప్రీం కోర్టు కు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news