Prakasham: బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు..ప్రైవేట్ పార్ట్స్ పై !

-

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు. దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

Atrocities have taken place in Prakasam district. A teacher is sexually harassing minor school girls

ఇక ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news