తిరుమల ప్రసాదం కల్తీ కాకపోతే..బాబు కుటుంబాన్ని శ్రీవారే సర్వనాశనం చేస్తారు – భూమన

-

తిరుమల ప్రసాదం కల్తీ కాకపోతే..బాబు కుటుంబాన్ని శ్రీవారే సర్వనాశనం చేస్తారని హెచ్చరించారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు కు ఇది పరాకాష్ట అన్నారు. వెంకటేశ్వర స్వామి రాజకీయపావుగా వాడుకోవడం మానండని కోరారు. ఎంత నీచాతీనీచుడైన కూడా స్వామివారితో ఆటలాడడు ప్రయత్నం చేయాడని నిప్పులు చెరిగారు. 140 కోట్ల మంది హిందువులు, వెంకటేశ్వర స్వామీ పైన చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు.

Bhumana Karunakar Reddy Chandrababu

జంతువుల కొవ్వును లడ్డులో వాడుంటే వారిని స్వామీ వారే సర్వనాశనం చేస్తాడు….ఒకవేళ ఇది అబద్దం అయితే ఆరోపణలు చేసినా వ్యక్తి కుటుంబాన్ని స్వామీవారు సర్వనాశనం చేస్తారని హెచ్చరించారు భూమన కరుణాకర్ రెడ్డి. పింక్ డైమండ్ పై వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలు అవీ…. చంద్రబాబు విజిలెన్స్ కమీటి అది… ఆయన చెప్పినట్లు నివేదిక ఇస్తారన్నారు. ఒక నాన్ హిందూవు ఎలా విచారణ అధికారిగా నియమిస్తారని ప్రశ్నించారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version