పదో తరగతి మార్కులపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం..!

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థుల మార్కులపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య జిపిఏతో సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి విద్యార్థులు మార్కుల వివరాలు, శాతాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Chandrababu Sarkar has taken a sensational decision on the marks of the tenth class students in the state of Andhra Pradesh

విద్యార్థులు దీనికోసం SSC బోర్డు వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. సర్టిఫికెట్ లో ఎలాంటి మార్పులు లేకుండా మార్కులను అదనపు లేఖ రూపంలో ఇస్తారు. పోటీ పరీక్షలలో పాల్గొనడానికి ఈ మార్కులు సాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version