సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పు…!

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన లో మార్పు నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. దింతో ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఉదయం 11.10 హెలికాప్టర్ లో ఏలూరు సి ఆర్ రెడ్డి కళాశాల కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Change in cm Chandrababu’s visit

11. 25 కు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించి ,11:45 కు
సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ రైతులు వరద బాధితులతో మాట్లాడతారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం మధ్యాహ్నం 12:30 కు సి ఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్తారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version