అచ్యుతాపురం క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

-

CM Chandrababu counseled the victims: అనకాపల్లి జిల్లాకు చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా అచ్యుతాపురం క్షతగాత్రులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. మెడికవర్ లో ఏడుగురు పేషంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒక్కొక్కరి ని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu counseled the victims injured in the accident of Anacapalli Pharma Company

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రికవరీ అయ్యేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఆరా తీసుస్తున్నారు సీఎం చంద్రబాబు. పేషంట్లు కండిషన్ ఎలా ఉందని డాక్టర్లు ను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.

ఇక అటు అనకాపల్లి జిల్లా NTR ఆసుపత్రి గేటు బయట సెజ్ మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారాన్ని, ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా తో పాటుగా ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version