Ap: డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం

-

CM Nara Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీలో డ్రాక్వా మహిళలకు 5 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు రెడీ అవుతుంది చంద్రబాబు ప్రభుత్వం.

ఇందులో 50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది సర్కార్. రాయితీ పోను… మిగతా రుణం పై అసలు వడ్డీ ఉండదు. బిజినెస్, చిన్న తరహా కుటీర పరిశ్రమలు , తయారీ అలాగే సేవా రంగాలలో ఉన్న వారికి ఈ.. రుణాలు… వడ్డీ లేకుండా ఇవ్వనుంది. తీసుకున్న అప్పును 24 నుంచి 60 నెలల్లో కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు మార్గదర్శకాలను… ఫైనల్ చేస్తుంది చంద్రబాబు కూటమి సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news