1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. వితంతువులకు చీరలు పంపించి.. అందరినీ ఆకట్టుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాఖి కానుకగా పిఠాపురానికి సంబంధించిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించారు.

pawan kalyan
Deputy CM Pawan Kalyan sent sarees to 1500 widowed women of Pithapuram as Rakhi gifts

ఒక్కో చీర వెయ్యి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుచరులు ఈ 1500 మంది వితంతు మహిళలకు చీరలను పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news