బ్రేకింగ్ : పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు

-

బ్రేకింగ్ : చంద్రబాబు కు బిగ్ షాక్ తగిలింది. పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు పై అన్నమయ్య జిల్లా ముదివీడు పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

డాక్టర్ ఉమాపతి రెడ్డి ఫిర్యాదు మేరకు పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఏ1గా చంద్రబాబు, ఏ2 దేవినేని ఉమా, ఏ3 అమర్నాథ్ రెడ్డి కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ లో మరో 20 మంది పేర్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news