చిత్తూరులో దారుణం..బెట్టింగ్ యాప్ నిర్వాహం…4 గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య !

-

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహం కారణంగా… ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు.

Four family members died

మూడు రోజుల క్రితం బెట్టింగ్ లో డబ్బు లు పోగొట్టుకోవడంతో అప్పుల ఎక్కవ అవ్వడంతో గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి తన కుటుంబం తో కలసి ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తొలి రోజు భార్య, భర్త మృతి చెందారు. తరువాత చికిత్స పోందుతూ చనిపోయిన కుమార్తె సునీత‌ మృతి చెందింది. ఇక నిన్న చికిత్స పొందుతూ కుమారుడు దినేష్ సైతం మృతి మరణించారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో గ్రామం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version