ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు..కొండపైకి వాహనాలకు నో ఎంట్రీ !

-

Traffic restrictions in Tirumala from today: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొండపైకి వాహనాలకు నో ఎంట్రీ ప్రకటించారు అధికారులు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా రేపు గరుడ వాహన సేవ ఉంటుంది. దీంతో ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Traffic restrictions in Tirumala from today

ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రవైట్ ట్యాక్సిలకు ఘాట్ రోడ్డులో అనుమతి ఇవ్వడం లేదు అధికారులు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహానాలకు అనుమతి నిలిపివేస్తున్నారు. అటు రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి వుంచనున్నారు టిటిడి అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version