తిరుమల వెళ్లే NRIలకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక టికెట్స్

-

తిరుమల వెళ్లే ఎన్నారై భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. ఇక పైన ఎన్నారై భక్తులకు ప్రతిరోజు 100 విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అందించేందుకు సిద్ధమైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో తిరుమలలో ఎన్ఆర్ఐ భక్తులకు అందించే విఐపి బ్రేక్ దర్శన కోట 50 నుంచి పదికి తగ్గించారు.

Another good news for Tirumala Srivaru Update on the food of devotees
Good news for NRIs going to Tirumala

అయితే ఈ విషయాన్ని ఎన్నారై అసోసియేషన్ అధ్యక్షుడు రవి వేమూరి… చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్ఆర్ఐ కోటాను 10 నుంచి 100 టికెట్లకు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఆర్ఐ టికెట్ల కోసం ఈ https://apnrts.ap.gov.in/ వెబ్సైట్ సంప్రదించాలి

Read more RELATED
Recommended to you

Latest news