వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. ఇక వారందరికీ రూ.25 వేలు !

-

ఏపీలో పనిచేసే వాలంటీర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్‌ మోహన్ రెడ్డి సర్కార్‌..వైయస్సార్ ఆసరా, పెన్షన్ కానుక, చేయూత పథకాలలో మంచి పనితీరు కనబరిచిన వాలంటీర్లను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Good news for volunteers on the occasion of Jagan’s birthday

మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి రూ. 15,000, నియోజకవర్గ స్థాయిలో రూ. 20,000, జిల్లాస్థాయిల్లో రూ, 25000 చొప్పున ఇవ్వనున్నారు. ప్రతి లెవెల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఏటా సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డుల్ని వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version