అస్వస్థతకు గురైన అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సంబందించిన హెల్త్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం నిలకడగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ అనంతరం మాట్లాడుతూ అస్వస్థతకు గురయ్యారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.

ఇక అతను ముందు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంలో భాగంగా వేదికపై మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు బొత్సను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రస్తుతం నిలకడగా ఉన్న బొత్స ఆరోగ్యం
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ అనంతరం మాట్లాడుతూ అస్వస్థతకు గురైన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ https://t.co/1vGMegSkqs pic.twitter.com/f8T954E8C3
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2025