గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్ శుభవార్త

-

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పిల్లలకు కూడా సంవత్సరానికి రూ.2,500 వరకు బోధనా రుసుములు చెల్లించాలని నిర్ణయించింది.

ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలకు బోధనా రుసుములు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇద్దరు పిల్లలకు ఈ స్కీం వర్తించనుంది. ఇక జగన్ మోహన్‌ రెడ్డి సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version