చంద్రబాబు కేసులో తీర్పు రిజర్వ్

-

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టుపై విజయవాడ ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు ముగిశాయి. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వాదనలు ఇప్పటివరకు కొనసాగాయి. సిఐడి తరఫున ఏఏజి సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు.

Chandrababu to Rajahmundry Central Jail

మరో గంటలో న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో శనివారం వేకువ జామున నంద్యాలలో చంద్రబాబును ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version