మేలో తెరుచుకోనున్న కేదార్‌నాథ్, బద్రీనాథ్

-

కేదార్‌నాథ్, బద్రీనాథ్ మరో నెలలో తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. కేదార్‌నాథ్ ఆలయం మే 2న భక్తుల కోసం తెరుచుకోనుందని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. అదే విధంగా బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న ఓపెన్ చేయనున్నట్టు తెలిపారు.

Kedarnath, Badrinath to open in May

రెండో కేదార్‌గా పిలువబడే మదామహేశ్వర్ ఆలయం మే 21న, 3వ కేదార్ తుంగనాథ్ గుడి మే 2న తెరవనున్నారు. ఈ ఆలయాలు వేసవిలో కొన్ని నెలల పాటు మాత్రమే తెరచి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news